Exclusive

Publication

Byline

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది, ఎప్పటి నుంచంటే

భారతదేశం, మే 31 -- ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తాజాగా ఏపీ విద్యాశాఖ మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల చేసింది. జూన్‌ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు... Read More


తిరుమల క్యూలైన్ లో భక్తుడు నినాదాలు, ఆపై క్షమాపణలు- రెచ్చగొట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారన్న అదనపు ఈవో

భారతదేశం, మే 31 -- తిరుమల శ్రీ‌వారి ద‌ర్శనార్థం వచ్చే భ‌క్తుల కోసం టీటీడీ సిబ్బంది అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నా భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బతినేలా మాట్లాడ‌టం స‌రికాద‌ని టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య... Read More


బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

భారతదేశం, మే 27 -- ఆంధ్రప్రదేశ్ లో రేపు(బుధవారం) చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా, కొన్నిచోట్ల 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ... Read More


తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్, స్కూల్ లాగిన్ లో సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల

భారతదేశం, మే 27 -- తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను స్కూల్ లాగిన్ లో అందుబాటులో ఉంచారు. ఎస్ఎస్సీ రెగ్యులర్, వొకేషనల్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల జూన్ 03 నుండి 13 ... Read More


జూన్ 2 నుంచి తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, వాహన సేవల వివరాలివే

భారతదేశం, మే 27 -- తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 02 నుండి జూన్ 10వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పోస్టర్ ను టీటీడీ ఈవో జె. శ్యామల రావు ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో... Read More


మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి, ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు

భారతదేశం, మే 27 -- మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఆర్కేను ... Read More


తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ రెండు తీర్థయాత్ర ప్యాకేజీలు, జూన్ 14 నుంచి ప్రారంభం

భారతదేశం, మే 27 -- తీర్థ యాత్రలకు వెళ్లే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూన్ 14 వ తేదీ నుండి జులై 13వ తేదీ వరకు రెండు ప్యాకేజీలుగా ప్రత్యే... Read More


రాజీవ్ యువ వికాసంపై బిగ్ అప్డేట్, జూన్ 2 లబ్దిదారులకు మంజూరు పత్రాలు

భారతదేశం, మే 27 -- నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి అవ‌కాశ‌ల క‌ల్పన కోసం అమలు చేస్తున్న 'రాజీవ్ యువ వికాసం' ద్వారా జూన్ 2న ల‌బ్దిదారుల‌కు మంజూరు ప‌త్రాలు అంద‌చేయునున్నట్లు మంత... Read More


'నా తెలుగు కుటుంబం'పేరుతో 6 శాసనాలు ప్రతిపాదించిన మంత్రి లోకేశ్

భారతదేశం, మే 27 -- తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. కడపలో నిర్వహిస్తున్న మహానాడు సందర్భంగా మంత్రి నారా లోకేశ్ 'నా తెలుగు కు... Read More


నేరుగా లోకేశ్, చంద్రబాబునే కలుస్తా-వైసీపీ వీడియోపై విజయసాయి రెడ్డి రియాక్షన్

భారతదేశం, మే 26 -- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సీఐడీ విచారణకు ముందు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి..టీడీపీ నేతతో భేటీ అయ్యాయని వైసీపీ సీసీటీవీ ఫుటేజీ విడుదల చేసింది. ఈ వివాదంపై విజయసాయి రెడ్డి స్పందించారు. "... Read More